చెస్ ప్రపంచకప్లో రజత పతకం సాధించిన తర్వాత ప్రగ్నానందను కలిసిన నరేంద్ర మోదీ ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులతో ప్రధాని మాట్లాడుతున్న, పతకాన్ని చూస్తున్న ఫోటోలను కూడా అందులో షేర్ చేసారు.
'ప్రజ్ఞానానంద ఇంకా అతని కుటుంబంతో ఉన్న ఫోటో 'ఇది ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం' అనే క్యాప్షన్తో నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఫోటో కింద వేలాది మంది ప్రగ్నానందను అభినందిస్తూ, ప్రధానమంత్రిని సపోర్ట్ చేసినందుకు ప్రశంసిస్తూ కామెంట్స్ చేసారు.