ఎంఐ బ్రాండ్ కింద కంపెనీ షియోమీ ఎంఐ 1ని ఆగస్టు 2011లో ప్రారంభించింది. అప్పటి నుండి ఎంఐ టివి బ్రాండ్ కింద స్మార్ట్ టీవీలు, టాబ్లెట్లు, స్మార్ట్ డివైజెస్, టయ్స్ ఇంకా ఆడియో ఉత్పత్తులను విడుదల చేసింది. ఆగస్టు 26న షియోమి భారతదేశంలో స్మార్టర్ లివింగ్ 2020 ఈవెంట్ను నిర్వహించబోతోంది. ఇందులో ఎంఐ టివి 5 ఎక్స్, ఎంఐ బ్యాండ్ 6, ఎంఐ నోట్బుక్ వంటి ఉత్పత్తులు ప్రారంభించనుంది.