డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం ఫిర్యాదులు చేసిన వారిలో 68 శాతం మంది జిమేయిల్ తో సమస్యలు ఉన్నట్లు నివేదించారు, అయితే 18 శాతం సర్వర్ కనెక్షన్లలో సమస్య ఉందని, 14 శాతం మంది వినియోగదారులు లాగిన్లో సమస్య ఉందని చెప్పారు. భారతదేశంతో పాటు ఇతర దేశాల వినియోగదారులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి సమాచారం ఇచ్చారు. వారు కూడా జిమెయిల్ను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.