కేవలం 3 రోజుల్లో 5 మిలియన్ల మంది గేమ్ డౌన్లోడ్ చేసుకున్నారు. గోప్యత, భద్రతా కారణాల వల్ల భారతదేశంలో పబ్-జిని గత ఏడాది నిషేధించారు. ఆ తరువాత గేమ్ అభివృద్ధి చేసిన క్రాఫ్టన్ సంస్థ చైనాతో సంబంధాలను తెంచుకుని భారతదేశంలో మళ్ళీ గేమ్ ప్రారంభించింది, కానీ ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాతో చైనాకి కనెక్షన్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా డేటాను చైనాలోని సర్వర్లో కూడా స్టోర్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
కేవలం 3 రోజుల్లో 5 మిలియన్ల మంది గేమ్ డౌన్లోడ్ చేసుకున్నారు. గోప్యత, భద్రతా కారణాల వల్ల భారతదేశంలో పబ్-జిని గత ఏడాది నిషేధించారు. ఆ తరువాత గేమ్ అభివృద్ధి చేసిన క్రాఫ్టన్ సంస్థ చైనాతో సంబంధాలను తెంచుకుని భారతదేశంలో మళ్ళీ గేమ్ ప్రారంభించింది, కానీ ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాతో చైనాకి కనెక్షన్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా డేటాను చైనాలోని సర్వర్లో కూడా స్టోర్ చేస్తున్నట్లు చెబుతున్నారు.