160కి.మీ స్పీడ్..ఇండియాని షేక్ చేయనున్న వందే భారత్.. వచ్చేస్తోంది స్లీపర్ వెర్షన్ - ఫోటోలు ఇవే !

వందే భారత్ రైళ్లు భారతదేశం అంతటా దాదాపు 34 రూట్లలో నడుస్తున్నాయి. 16 కోచ్‌లతో 14 రైళ్లు, ఎనిమిది కోచ్‌లతో 20 వందేభారత్ రైళ్లను నడపడం గమనార్హం.
 

160 kmph speed..Vande Bharat to shake up India..Debut Sleeper Version - see Photos inside-sak

వందే భారత్ స్లీపర్

సెప్టెంబర్ 24 నాటికి దేశవ్యాప్తంగా 34 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మొదటి వందే భారత్ రైలును ఫిబ్రవరి 15, 2019న ఢిల్లీ నుండి వారణాసికి ప్రారంభించారు.

160 kmph speed..Vande Bharat to shake up India..Debut Sleeper Version - see Photos inside-sak

అదేవిధంగా, వందే భారత్ రైళ్లు ప్రస్తుతం చెన్నై నుండి మైసూర్ వరకు, చెన్నై సెంట్రల్ స్టేషన్ నుండి కోయంబత్తూర్ ఇంకా ఎగ్మోర్ నుండి తిరునల్వేలి వరకు ప్రయాణిస్తున్నాయి. గత నెల సెప్టెంబర్ 24న 9 కొత్త రూట్లలో కూడా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.
 


దాదాపు 160 కి.మీ స్పీడ్ తో  ప్రయాణించే వందే భారత్ రైళ్లలో ఇంతకు ముందు లాగానే సీటింగ్ ఉంటుంది. తాజగా స్లీపింగ్ కోచ్  సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైళ్లను 2024 ప్రారంభంలో ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్  ట్విట్టర్ పేజీలో అధికారికంగా పోస్ట్ కూడా చేశారు.
 

Latest Videos

vuukle one pixel image
click me!