టీ20 ప్రపంచకప్ 2026 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వుండగా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. గిల్ ను టీమ్ నుంచి తప్పించారు. న్యూజిలాండ్ సిరీస్ కు ఇదే జట్టు ఉండనుంది.
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్.