ఇంగ్లాండ్ పర్యటన సవాలుతో కూడుకున్నదే కానీ..
ఇంగ్లాండ్ పర్యటన పై మాట్లాడుతూ.. "ఇది సవాలుతో కూడిన పర్యటన. కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఐదు టెస్ట్ల సిరీస్ అనుభూతి వేరేలా ఉంటుంది. ఇది మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి చాలా డిమాండ్ చేస్తుంది. అదే టెస్ట్ క్రికెట్ ప్రత్యేకత" అని గిల్ అన్నారు.
2025 ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కోసం భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్-కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్షన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.