ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ పంజాబ్ ఇంకా తమ జట్టు కెప్టెన్ను ప్రకటించలేదు. పంజాబ్ తమ ఏడు లీగ్ మ్యాచ్లను జైపూర్ లో ఆడనుంది. లీగ్ దశలో ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, ముంబై జట్లతో పంజాబ్ తలపడాల్సి ఉంది. లీగ్ రౌండ్ మ్యాచ్లు జనవరి 8న ముగుస్తాయి.
విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపికైన పంజాబ్ జట్టు
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), హర్నూర్ పన్నూ, అన్మోల్ప్రీత్ సింగ్, ఉదయ్ సహారన్, నమన్ ధీర్, సలిల్ అరోరా (వికెట్ కీపర్), సన్వీర్ సింగ్, రమణ్దీప్ సింగ్, జషన్ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్ప్రీత్ బ్రార్, రఘు శర్మ, క్రిష్ భగత్, గౌరవ్ చౌదరి, సుఖ్దీప్ బాజ్వా.