బీసీసీఐ ప్రకటించిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. మొదటి మ్యాచ్ అక్టోబర్ 30న, రెండో మ్యాచ్ నవంబర్ 6న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతాయి.
రెండో మ్యాచ్లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఆడనున్నారు.
ఇండియా ‘ఏ’ జట్టు (1వ మ్యాచ్)
రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, ఎన్ జగదీశన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రాజత్ పటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మనవ్ సూతార్, అంషుల్ కంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సరాంశ్ జైన్.
ఇండియా ‘ఏ’ జట్టు (2వ మ్యాచ్)
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మనవ్ సూతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.