భారత్ తరఫున వన్డేల్లో అత్యంత ఎక్కువ వయసులో యాభై ప్లస్ స్కోరు చేసిన టాప్ 5 ప్లేయర్స్ లిస్ట్ గమనిస్తే..
1. రోహిత్ శర్మ: (39 సంవత్సరాల, 51 రోజులు) - 79 పరుగులు
2. మొహిందర్ అమర్నాథ్: (39 సంవత్సరాల, 21 రోజులు) - 88 పరుగులు
3. సచిన్ టెండూల్కర్: (38 సంవత్సరాల, 329 రోజులు) - 52 పరుగులు
4. సచిన్ టెండూల్కర్: (38 సంవత్సరాల, 327 రోజులు) - 114 పరుగులు
5. రాహుల్ ద్రవిడ్: (38 సంవత్సరాల, 248 రోజులు) - 69 పరుగులు