తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ 10 లో నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు.
• విరాట్ కోహ్లీ – 6వ స్థానం (725 పాయింట్లు)
ఆసీస్ వన్డే సిరీస్ మొదటి రెండు మ్యాచ్లలో డక్; చివరి మ్యాచ్లో 74* పరుగులతో పుంజుకున్నాడు.
• శుభ్మన్ గిల్ – 3వ స్థానం (745 పాయింట్లు)
సిరీస్లో 10, 9, 24 పరుగులు మాత్రమే చేశాడు.
• శ్రేయస్ అయ్యర్ – 9వ స్థానం
అడిలైడ్లో హాఫ్సెంచరీతో ముందుకు సాగాడు.
రోహిత్ ప్రదర్శనతో రేటింగ్ పాయింట్లు 745 నుంచి 781కి పెరిగి కెరీర్ బెస్ట్ సాధించారు. అఫ్గానిస్తాన్ స్టార్ ఇబ్రాహీం జద్రాన్ (764 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.