జట్టులో కొత్త ముఖాలు.. కెప్టెన్ కేఎల్ రాహుల్
శుభ్మన్ గిల్ గాయంతో అవుట్ అయ్యాడు. వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ భారత కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత్ జట్టు: రోహిత్, యశస్వీ, కోహ్లీ, తిలక్, రాహుల్, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీష్ రెడ్డి, హర్షిత్, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.
వన్డే సిరీస్ షెడ్యూల్
- తొలి వన్డే – నవంబర్ 30, రాంచీ
- రెండో వన్డే – డిసెంబర్ 3, రాయ్పూర్
- మూడో వన్డే – డిసెంబర్ 6, విశాఖపట్నం