బ్రాండ్ వాల్యూ పెంపు..
విరాట్ కోహ్లీ, స్మృతి మందన వంటి స్టార్ ఆటగాళ్లు ఈ జట్టు బ్రాండ్ను మరింత పెంచారు. నివేదికల ప్రకారం, డియాజియో ఆర్సీబీ ఫ్రాంచైజీకి సుమారు 2 బిలియన్ అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ. 16,600 కోట్లు) కోరుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో, సంస్థ మొత్తం లాభంలో ఆర్సీబీ నుంచి 8.3 శాతం ఉండటం గమనార్హం.