మిచెల్ మార్ష్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది భారత్కు వరుసగా 16వ టాస్ ఓటమి. చివరిసారిగా భారత జట్టు 2023 ప్రపంచకప్ సెమీఫైనల్లో టాస్ గెలిచింది. భారత జట్టు ప్లేయింగ్ XIలో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో లేరు.
భారత్ (Playing XI): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
ఆస్ట్రేలియా (Playing XI): ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్కీపర్), మ్యాట్ రెన్షా, కూపర్ కాన్నెల్లీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ హేజిల్వుడ్