విశాల్ కైత్, గుర్మీత్ సింగ్, అమ్రిందర్ సింగ్, రోషన్ సింగ్, రాహుల్ భేకే, చింగ్లెంసనా సింగ్, అన్వర్ అలీ, బోరిస్ సింగ్, సందేశ్ జింగ్గన్, ఆశిష్ రాయ్, అభిషేక్ సింగ్, సురేష్ వాంగ్జం, మహేష్ సింగ్, ఆయుష్ ఛెత్రి, ఉదాంత సింగ్, లలెన్గ్మావియా, లిస్టన్ కొలాకో, ఆశిక్ కురునియన్, బ్రాండన్ ఫెర్నాండస్, నిఖిల్ ప్రభు, సునీల్ ఛెత్రి, ఎడ్మండ్ లాల్రిందికా, మన్వీర్ సింగ్, సుహైల్ భట్, లలన్జౌలా ఛాంగ్టే.
ఈ విజయం తర్వాత హాంకాంగ్ గ్రూప్ లో అగ్రస్థానానికి చేరింది. భారత్ మిగతా మ్యాచ్లలో విజయం సాధించకపోతే ఏఎఫ్సీ కప్ 2027 కోసం అర్హత సాధించడం కష్టమే అవుతుంది.