బీసీసీఐ ప్రకటించిన మార్పుల తర్వాత న్యూజిలాండ్తో తలపడే భారత టీ20 జట్టులో ప్లేయర్ల వివరాలు గమనిస్తే.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లకు మాత్రమే), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్,
మూడవ వన్డే ముగిసిన వెంటనే, జనవరి 21న టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. గాయం నుంచి కోలుకోవడానికి సుందర్ ఎన్సీఏకి వెళ్తుండగా, శ్రేయస్ అయ్యర్ జట్టుతో కలవనున్నాడు.