కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ నాలుగో వికెట్కు 165 పరుగులు నమోదు చేశారు, ఇది ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై భారత్ ఓ వికెట్ పైనా సాధించిన అత్యధిక భాగస్వామ్యం. ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. అర్థశతకాన్ని దాటి దూసుకుపోయాడు. అలా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రపంచ కప్లో తన తొమ్మిదవ యాభై-ప్లస్ స్కోర్ను నమోదు చేశాడు.