టేబుల్ టెన్నిస్లో మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ ఈవెంట్లలో అలాగే మహిళల క్రికెట్లో, పురుషుల హాకీలో భారత జట్టు ఫైనల్స్ చేరింది. అలాగే నలుగురు భారత బాక్సర్లు ఫైనల్ చేరారు. అమిత్ పంగల్, నిఖత్ జరీన్, నీతూ గన్గాస్, సాగర్ అహ్లవత్ ఫైనల్కి భారత్కి మరో నాలుగు పతకాలు ఖాయం చేశారు...