తూర్పు లేదా పడమర:
మీ పిల్లలు చదివేటప్పుడు పిల్లల ఫేస్ తూర్పు లేదా పడమర దిశలో ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒకవేళ ఈ రెండు కుదరకపోతే ఉత్తరం దిక్కు వైపు కూర్చొని పిల్లలను చదివించండి.
ఈశాన్య దిశ:
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు కూడా చదువుకు ఉత్తమమైనదిగా వాస్తు పండితులు చెబుతారు. కాబట్టి మీ పిల్లలను ఈ దిశలో కూర్చొమని చదివించండి. ఈ దిశల్లో మీ పిల్లలు చదివితే పిల్లల మెదడు వేగంగా పనిచేస్తుంది. వారు త్వరగా అర్థం చేసుకుని చదువుతారు. దీని వల్ల పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు.