4.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారికి కూడా వైకుంఠ ఏకాదశి మంచి శుభాలను అందిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరగడంతో పాటు.. విజయం కూడా లభిస్తుంది. మీరు విద్య , పనిలో విజయం సాధిస్తారు, ఈ సంవత్సరం విద్యార్థులకు , వారి కెరీర్ను మార్చుకోవాలనుకునే వారికి మంచిది, ప్రణాళికలు , ప్రయత్నాలు విజయవంతమవుతాయి, మతపరమైన, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.