ఈ ప్రదేశంలో ప్రధాన సందర్శనీయ ఆకర్షణలుగా గురువాయురప్పస్ దేవాలయం, మమ్మీయూర్ మహాదేవ ఆలయం, పార్థసారథి దేవాలయం, చోవల్లూర్ శివాలయం, చాముండేశ్వరి దేవాలయం, వెంకటాచలపతి దేవాలయం, హరికన్యక దేవాలయం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూరాల్ పెయింటింగ్, పాలయూర్ చర్చి, ఏనుగుల శిబిరం ఇలా మొదలకు ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను (Uniqueness) కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా (Impressive) ఉంటాయి.