సనాతన ధర్మంలో రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు అక్కా చెల్లెల్లు తమ అన్నాదమ్ముల మణికట్టుకు రాఖీ కడతారు. వారి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరీమణులను కాపాడతామని వాగ్దానం చేస్తారు. అయితే రాఖీ పండుగకు అక్కా చెల్లెల్లకు బహుమతులు ఇచ్చే ట్రెండ్ కూడా ఉంది. భద్రకాలం ఏర్పడటం వల్ల రాఖీ పండుగను ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకోబోతున్నాం..