అమ్మవారు, శ్రీమహావిష్ణువు ముందు నిత్యం మనోజ్ఞమైన ముగ్గు వేస్తుందో ఆమెకు ఏడు జన్మల వరకు వైధర్యం రాదని సమంగలుగానే జీవిస్తుందని దేవి భాగవతం చెప్తుంది. అలాగే శాస్త్రం ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా చెప్తుంది నూతన వధూవరులు తొలిసారి ఈ భోజనం చేసే సమయంలో అతను పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.