1. మహాలక్ష్మి వ్రతం సందర్భంగా మీరు 16 రోజుల పాటుగా నెయ్యి దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. దీనివల్ల మీ దురదృష్టం పోయి అదృష్టం కలుగుతుంది. ఇకపోతే మహాలక్ష్మీ వ్రతం మొదటి రోజున లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించి 16 మంది బాలికలకు పంచండి. ఇది లక్ష్మీదేవిని ఎంతో సంతోషపరుస్తుంది. అలాగే శ్రేయస్సు, సౌభాగ్యాలు కలుగుతాయి.