అర్ధరాత్రి వేళ శివునికి ఏక రుద్రాభిషేకం చేస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉంది. ముస్లిం మతానికి చెందిన ఒక భక్తుడు గుడిలో స్వామిని సేవిస్తూ ఉండగా ఇక్కడే మరణించారట. అతని గుర్తుగా ఈ మసీదు నిర్మించారు.బౌద్ధులు, జైనులు, వైష్ణవులు అందరూ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటారు.