ఇక్కడి రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, ఇసుకతిన్నెలు, పక్షులు, రామనాథ స్వామి గుడి, ఖండ్రిక గ్రామము, పంబన్ బ్రిడ్జి, గంధమాదన పర్వతం, ధనుష్కోటి, వాటర్ బ్రిడ్జి సాంక్చువరీ, కోదండరామ టెంపుల్, పంచముఖ హనుమాన్ ఆలయం, తీర్థ బావులు తప్పక సందర్శించవలసిన స్థలాలు. వాటర్ బ్రిడ్జి సాంక్చువరీ (Sanctuary) వలస పక్షులకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఇక్కడ వలస పక్షులు (Birds) వచ్చి సందడి చేస్తుంటాయి