కార్తీక మాసం ప్రాముఖ్యత
కార్తీక మాసాన్నిఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో మహావిష్ణువును, కృష్ణుడిని పూజిస్తారు. ఈ మాసం ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో భక్తులు ధ్యానం చేయడం, బ్రహ్మ ముహూర్తంలో లేవడం, ఆధ్యాత్మిక అభ్యాసం చేయడం, ఆలయానికి వెళ్లడం వంటి వివిధ మత, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు.