ఆదాయం, అదృష్టం పెరుగుతాయి
ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు కూడా చాలా మందే ఉంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడితే సోమవారం నాడు తలస్నానం చేసి ధ్యానం చేయండి. అలాగే గంగా నీటిలో బార్లీని కలిపి శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం, అదృష్టం పెరుగుతాయి. అలాగే మీ తండ్రుల ఆశీస్సులను కూడా పొందుతారు. ప్రతి సోమవారం ఇలా చేయొచ్చు.