దీపావళి ప్రాముఖ్యత
సనాతన ధర్మం ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ దీపాల పండుగను దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని, వినాయకుడని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. దీపావళి నాడు లక్ష్మీదేవి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన భక్తులకు శ్రేయస్సు, ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తుందని జ్యోతిష్యులు చెప్తారు.