హిందూమతంలోని ఎంతో ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను ఏకంగా ఐదు రోజుల పాటు సెలబ్రేట్ చేకుంటారు తెలుసా? దీపావళిని చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజే శ్రీరాములు తన తన 14 సంవత్సరాల వనవాసాన్ని ముగించుకుని భార్య సీతా, తమ్ముడు లక్ష్మణుడితో తిరిగి అయోధ్యకు వచ్చాడని నమ్ముతారు. ఇంకా పండుగకు కొన్ని రోజులే ఉంది. ఇలాంటి సమయంలో కొన్ని కలలు పడటం శుభప్రదంగా భావిస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..