ఇక ఆ రోజు పొందిన పుణ్యాలు, ఐశ్వర్యాలు ఎప్పటికీ తరగవని ఒక నమ్మకం ఉంది. బ్రహ్మ దేవుని కుమారుడు అక్షయ కుమారుడు ఆరోజునే జన్మించాడు. దాంతో వైశాఖ శుక్ల తృతీయ తేదీని అక్షయ తృతీయ అని అంటారు. ఇక ఆ రోజున కొన్న బంగారం, వెండి, విలువైన వస్తువులకు పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల మరింత అభివృద్ధి చెందుతుంది అని నమ్మకం.