శృంగేరిలో సందర్శనీయ ప్రదేశాలుగా ఆదిశంకర దేవాలయం, సిరిమనే జలపాతాలు, మల్లికార్జున దేవాలయం, శారదాదేవి ఆలయం (Shardadevi Temple), శృంగేరి మఠం, శ్రీ విద్యాశంకర దేవాలయం (Sri Vidyashankara Temple), గణపతి దేవాలయం ఇలా మొదలగునవి ఉన్నాయి. ఈ ప్రదేశాల సందర్శన పర్యాటకుల మనస్సుకు ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది.