టీనేజ్లకు ఫోన్ల యాక్సెస్ పెరుగుతోంది
2014-2015లో చేసిన అధ్యయనంలో...గత 8 ఏళ్లలో టీనేజర్లలో స్మార్ట్ఫోన్ల యాక్సెస్ పెరిగిందని ప్యూ రీసెర్చ్ సర్వే కనుగొంది. మునుపటి అధ్యయనంలో, 73% మంది యుక్తవయస్కులు స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నారు. డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లు లేదా గేమింగ్ కన్సోల్లు కూడా ఎక్కువగా వాడుతున్నట్లు గుర్తించారు. అంటే 2022లో 95% మంది పిల్లలు స్మార్ట్ఫోన్లను కలిగి ఉండగా, 2014 , 2022లో వరుసగా 87% ,90% డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ను కలిగి ఉన్న టీనేజ్ పిల్లలలో స్మార్ట్ఫోన్ వినియోగం చాలా పెరిగింది.