పోలీసులు కూడా ఈ కేసును ఆ తర్వాత మర్చిపోయారు. ఇటీవల పెండింగ్లో ఉన్న పాత కేసులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ కేసు బయటికి వచ్చింది. అలా 46 ఏళ్ల క్రితం నమోదైన కేసులో బిల్వారా, బూందీ జిల్లాలలో ఉంటున్న ఏడుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.