భవ్య రామ మందిరం: నభూతో న భవిష్యత్ అనే నిర్మాణం, ఎలా ఉండబోతుందంటే....

Published : Aug 04, 2020, 06:47 PM ISTUpdated : Aug 04, 2020, 07:25 PM IST

భవ్యమైన రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 161 ఫీట్ల ఎత్తులో, గతంలో ప్లాన్ చేసినదానికన్నా భారీస్థాయిలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు. 

PREV
19
భవ్య రామ మందిరం: నభూతో న భవిష్యత్ అనే నిర్మాణం, ఎలా ఉండబోతుందంటే....

అయోధ్య రామ మందిరానికి రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా  జరగనున్న విషయం తెలిసిందే.

అయోధ్య రామ మందిరానికి రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా  జరగనున్న విషయం తెలిసిందే.

29

ఈ నేపథ్యంలో రామ మందిర ట్రస్టు నేడు రామ మందిర నిర్మాణం ఎలా ఉండబోతుందంటూ మోడల్స్ ని విడుదల చేసింది. 

ఈ నేపథ్యంలో రామ మందిర ట్రస్టు నేడు రామ మందిర నిర్మాణం ఎలా ఉండబోతుందంటూ మోడల్స్ ని విడుదల చేసింది. 

39

భవ్యమైన రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 161 ఫీట్ల ఎత్తులో, గతంలో ప్లాన్ చేసినదానికన్నా భారీస్థాయిలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు. 

భవ్యమైన రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 161 ఫీట్ల ఎత్తులో, గతంలో ప్లాన్ చేసినదానికన్నా భారీస్థాయిలో ఈ మందిరాన్ని నిర్మించనున్నారు. 

49

సుప్రీమ్ కోర్టు తీర్పు తరువాత పాత డిజైన్ కి గణనీయంగా మార్పులు చేసారు. ఈ 2.77 ఎకరాల స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు కేటాయించడంతో ఈ భారీ ఆలయ నమూనాను రూపొందించారు. 

సుప్రీమ్ కోర్టు తీర్పు తరువాత పాత డిజైన్ కి గణనీయంగా మార్పులు చేసారు. ఈ 2.77 ఎకరాల స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు కేటాయించడంతో ఈ భారీ ఆలయ నమూనాను రూపొందించారు. 

59

30 సంవత్సరాల కింద చంద్రకాంత్ సోమపుర అనే ఒక శిల్పిని ఈ భవ్య రామమందిర నిర్మాణానికి రూపకల్పన చేయమని కోరగా ఆయన దీన్ని రూపొందించారు

30 సంవత్సరాల కింద చంద్రకాంత్ సోమపుర అనే ఒక శిల్పిని ఈ భవ్య రామమందిర నిర్మాణానికి రూపకల్పన చేయమని కోరగా ఆయన దీన్ని రూపొందించారు

69

శిల్పుల కుటుంబము నుంచి వచ్చిన సోమపుర తండ్రి ప్రభాశంకర్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం లో కీలక పాత్ర పోషించాడు. 

శిల్పుల కుటుంబము నుంచి వచ్చిన సోమపుర తండ్రి ప్రభాశంకర్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం లో కీలక పాత్ర పోషించాడు. 

79

నగారా శైలిలో నిర్మించ తలపెట్టిన ఈ ఆలయంలో గతంలో నిర్మించతలపెట్టిన రెండు డోమ్ ల స్థానంలో మరింతమంది భక్తులు దేవుడ్ని దర్శించుకునేందుకు వీలుగా 5 డోములను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. 

నగారా శైలిలో నిర్మించ తలపెట్టిన ఈ ఆలయంలో గతంలో నిర్మించతలపెట్టిన రెండు డోమ్ ల స్థానంలో మరింతమంది భక్తులు దేవుడ్ని దర్శించుకునేందుకు వీలుగా 5 డోములను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. 

89

రేపటి కార్యక్రమానికి నరేంద్రమోడీతో పాటుగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తున్నారు

రేపటి కార్యక్రమానికి నరేంద్రమోడీతో పాటుగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తున్నారు

99

కేవలం 175 మందికి మాత్రమే ఆహ్వాన పత్రికలను పంపించారు. వారికి మాత్రమే అనుమతి ఉంది. 

కేవలం 175 మందికి మాత్రమే ఆహ్వాన పత్రికలను పంపించారు. వారికి మాత్రమే అనుమతి ఉంది. 

click me!

Recommended Stories