కరోనా కల్లోలం : యూఎస్ ఎయిడ్ కింద భారత్ కు అమెరికా భారీ సాయం..

Published : Apr 29, 2021, 09:46 AM IST

కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్ కు 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు సాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

PREV
17
కరోనా కల్లోలం : యూఎస్ ఎయిడ్ కింద భారత్ కు అమెరికా భారీ సాయం..

కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్ కు 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్ కు 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

27

అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు సాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు సాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

37

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంది. భారత్లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయం చేద్దాం. కోవిడ్ కు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్ కు బయల్దేరనున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంది. భారత్లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయం చేద్దాం. కోవిడ్ కు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్ కు బయల్దేరనున్నాయి.

47

వాటిలో 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల n-95 మాస్కులు, 1 మిలియన్ ర్యాపిడ్ కిట్లు పంపనున్నాం. అంతేకాకుండా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీకి సామాగ్రిని భారత్ కు పంపుతున్నాం.

వాటిలో 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల n-95 మాస్కులు, 1 మిలియన్ ర్యాపిడ్ కిట్లు పంపనున్నాం. అంతేకాకుండా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీకి సామాగ్రిని భారత్ కు పంపుతున్నాం.

57

అది ఇరవై మిలియన్ డోసులు తయారీకి ఉపయోగపడుతుంది. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే యూఎస్ ఎయిడ్ కింద 23 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నాం.  

అది ఇరవై మిలియన్ డోసులు తయారీకి ఉపయోగపడుతుంది. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే యూఎస్ ఎయిడ్ కింద 23 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నాం.  

67

అంతేకాకుండా  యూఎస్ ఎయిడ్ తరఫున త్వరలో 1000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేస్తామని శ్వేతసౌధం వెల్లడించింది.

అంతేకాకుండా  యూఎస్ ఎయిడ్ తరఫున త్వరలో 1000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేస్తామని శ్వేతసౌధం వెల్లడించింది.

77

మరోవైపు రష్యా నుంచి వైద్య పరికరాలు, ఇతర సామాగ్రి భారత్ కు చేరుకున్నాయి. రెండు విమానాల్లో సుమారు 20 టన్నుల వస్తువులను రష్యా పంపించింది. కరోనా వ్యాధి నివారణ, వైద్య సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తోంది. 

మరోవైపు రష్యా నుంచి వైద్య పరికరాలు, ఇతర సామాగ్రి భారత్ కు చేరుకున్నాయి. రెండు విమానాల్లో సుమారు 20 టన్నుల వస్తువులను రష్యా పంపించింది. కరోనా వ్యాధి నివారణ, వైద్య సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తోంది. 

click me!

Recommended Stories