ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం అన్ని వేడుకలు చేసుకుంది క్షమా బిందు. హల్ది, మెహందీ కార్యక్రమాలతోపాటు పెళ్లిలో వేదమంత్రాలు, ఏడడుగులు కూడా నడిచింది. తనకు తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. ఇక దేశంలోని తొలి స్వీయ వివాహం ఇదే.