రూ. 2 వేల నగదు నోట్లను ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ

Published : May 22, 2023, 02:25 PM IST

 రూ. 2 వేల నగదు  నోట్లను  ఆర్‌బీఐ  ఉపసంహరించుకుంది.  ఈ ఏడాది సెప్టెంబర్  30వ  తేదీ  నాటికి రెండు వేల  నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్  చేసేందుకు  అవకాశం కల్పించింది. 

PREV
 రూ. 2 వేల నగదు నోట్లను  ఉపసంహరించుకున్న  ఆర్‌బీఐ
cartoon punch

రూ.  2 వేల నగదు నోట్లను  ఆర్ బీ ఐ  ఉపసంహరించుకుంది.  ఈ ఏడాది సెప్టెంబర్  30వ తేదీ నాటికి  రెండు వేల నగదు నోట్లను బ్యాంకుల్లో  డిపాజిట్  చేసుకోవచ్చు.రూ. 50 వేల  కంటే ఎక్కువ  నగదు బ్యాంకుల్లో  డిపాజిట్  చేయాలంటే  పాన్ కార్డు నంబర్ ను  సమర్పించాల్సి ఉంటుంది. 

click me!

Recommended Stories