మంటలు తక్కువగా ఉండడం, కాటన్ దుస్తులు కావడంతో వెంటనే ఆరిపోయాయి. అక్కడ టీ షాపులో ఉన్న వ్యక్తి వెంటనే గమనించి.. ఇలియాస్ కు సాయపడ్డాడు. మొబైల్ నుంచి మరిన్ని మంటలు చెలరేగకుండా నీళ్లు పోసి ఆర్పేశాడు.
మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలడం రాష్ట్రంలో ఒక నెలలో ఇలాంటి మూడో సంఘటన ఇది. ఈ సంఘటన విజువల్స్ వైరల్ అయ్యాయి. స్థానికి టీవీల్లో బ్రేకింగ్ వేశారు.