వినోద ప్రపంచానికి చెందిన వారిలో..
బాలీవుడ్ నుండి అయోధ్య చేరుకున్న వారిలో అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, హేమ మాలిని, ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, అరుణ్ గోవిల్, ప్రసూన్ జోషి, శంకర్ మహదేవన్, సుభాష్ ఘై, అనురాధ పాడ్వాల్ ఉన్నారు.