Padma Awards: పద్మ అవార్డు గ్రహీతలను ఆత్మీయంగా పలకరిస్తున్న పీఎం మోదీ (ఫోటోలు)
First Published Nov 8, 2021, 4:44 PM ISTన్యూడిల్లి: ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రధానోత్సవం సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. 2020 సంవత్సరంలో పద్మ అవార్డులకు ఎంపికైనవారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా నేడు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అవార్డు గ్రహీతలను, వారి కుటుంబసభ్యులను ఆత్మీయంగా పలకరించారు.