ఇలా క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయడం వల్ల వరదలు వచ్చే అవకాశం ఉండదని, అయితే అధిక వర్షం కురిస్తే ముదుచూర్ పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అడయార్ నది ఒడ్డున ఉన్న కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో flood alertలు జారీ చేశారు. తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు.