మైసూరు జిల్లా, యఖ్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28) శశికళ (20) దూరపు బంధువులు. వీరికి గత సంవత్సరం నవంబర్ 22న నిశ్చితార్థం జరిగింది. కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా పడడంతో ఈ నెల 22న పెళ్లికి నిశ్చయించారు. ఈ లోగా ప్రి వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం టీ నరసిపూర తాలూకా, ముడకుథూరుకు వెళ్లారు.
మైసూరు జిల్లా, యఖ్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28) శశికళ (20) దూరపు బంధువులు. వీరికి గత సంవత్సరం నవంబర్ 22న నిశ్చితార్థం జరిగింది. కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా పడడంతో ఈ నెల 22న పెళ్లికి నిశ్చయించారు. ఈ లోగా ప్రి వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం టీ నరసిపూర తాలూకా, ముడకుథూరుకు వెళ్లారు.