వీరిలో అధికంగా ఉత్తరప్రదేశ్లో 5 లక్షలకు పైగా పిల్లలతో అగ్రస్థానంలో ఉంది. 1.5 లక్షల మంది పిల్లలతో అస్సాం తర్వాతి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్లో దాదాపు 1 లక్ష మంది పిల్లలు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, అండమాన్ & నికోబార్ దీవులు ఎటువంటి హాని కలిగించే పిల్లలు లేరని నివేదించాయి. చాలా జిల్లాలు ఈ విషయాలపై సరైన కసరత్తు చేయలేదనీ, గోవా, లడఖ్ డేటాను పంచుకోలేదని నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనం మార్చిలో ప్రారంభించారు. దాదాపు మూడు లక్షల గ్రామాలను, దేశవ్యాప్తంగా 6 లక్షల పాఠశాలలను మ్యాప్ చేసింది.