ఆలస్యం కానున్న రుతుపవనాలు: మండుతున్న ఎండలు

Published : Jun 16, 2023, 10:06 AM IST

నైరుతి రుతుపవనాలు  మరింత ఆలస్యం కానున్నాయి. కేరళ రాష్ట్రంలోకి ఆలస్యంగా  రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ,దేశ వ్యాప్తంగా రుతుపవనాలు  విస్తరించడానికి  మరింత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ  శాఖాధికారులు చెబుతున్నారు.

PREV
ఆలస్యం కానున్న  రుతుపవనాలు: మండుతున్న ఎండలు
Monsoon to get delayed due to cyclone lns

నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. బిఫర్ జోయ్  తుఫాన్ కారణంగా   రుతు పవనాలు మరింత ఆలస్యం  కానున్నాయని వాతావరణ శాఖాధికారులు  అంచనా వేస్తున్నారు.  ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు  వారం రోజులు ఆలస్యంగా  కేరళ రాష్ట్రాన్ని తాకాయి.  గత 20 ఏళ్లలో  వారం రోజులు ఆలస్యంగా  కేరళ రాష్ట్రాన్ని తాకడం  ఈ ఏడాదే అని  వాతావరణ శాఖాధికారులు  గుర్తు  చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories