కరోనా వైరస్ : కుంభమేళా కి వచ్చిన 102 మందికి పాజిటివ్ !!
First Published Apr 13, 2021, 7:07 PM ISTకుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 11:30 నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18,189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో 102 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని పేర్కొన్నారు.