దీనిపై గుజరాత్ వైద్యులు పెదవి విరుస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో... దీని ద్వారా కోవిడ్ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైందో.. ఎవరికీ తెలియదు. దీనివల్ల ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావ్ లంకర్ పేర్కొన్నారు.
దీనిపై గుజరాత్ వైద్యులు పెదవి విరుస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో... దీని ద్వారా కోవిడ్ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైందో.. ఎవరికీ తెలియదు. దీనివల్ల ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావ్ లంకర్ పేర్కొన్నారు.