పింకీ మాలి కుటుంబం ముంబైలోని వర్లీలో నివసిస్తోంది. ఆమె గత ఐదేళ్లుగా ఫ్లైట్ అటెండెంట్గా పనిచేస్తోంది. ఆమె తన తమ్ముడిని పైలట్ చేయాలని కలలు కంది. తాను పైలట్ కావాలనుకున్నా కాలేకపోయింది అందుకే తమ్ముడిని పైలట్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం తమ్ముడికి తన డబ్బే ఖర్చు పెట్టి చదివించింది.
ఇక బారామతి విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అజిత్ పవార్, డీసీఎం పవార్ భద్రతా సిబ్బంది విదిప్ జాదవ్, విమాన సిబ్బంది పింకీ మాలి, పైలట్ శాంభవి పాఠక్, సుమిత్ కపూర్ మరణించారు.