కాగా, కొద్ది రోజులుగా సంజయ్ కనిపించకపోవడం.. ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితుడి బంధువులు రాజస్థాన్లోని ఖోహ్ పోలీస్ స్టేషన్లో అతని అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించిన పోలీసులు పూనమ్ జాట్తో పాటు ఇతరులను విస్తృతంగా ప్రశ్నించారు. ఇంటరాగేషన్ ఒత్తిడితో, ఆమె నేరాన్ని అంగీకరించింది.