అయితే 2020 లో కరోనానా వ్యాప్తితో వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్న నేపథ్యంలో తన సాలరీని కూడా త్యాగం చేసారు ముఖేష్. అలవెన్సులు, కమీషన్లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు...ఇలా ఉద్యోగులకు వుండే ఇతర ఆర్థిక చెల్లింపులను కూడా వదులుకున్నారు. అయితే వ్యాపార కార్యకలాపాల కోసం ఆయన చేసే ప్రయాణాలు, లాడ్జింగ్, సెక్యూరిటీ ఖర్చులను కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుంది.